తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం శాసనసభ ఆవరణలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ పరీక్షలో మంత్రికి నెగటివ్ గా వెల్లడైంది.