Homeతెలంగాణవల్మీడి’ ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

వల్మీడి’ ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

ఇదేనిజం, పాలకుర్తి: వల్మీడిలోని సీతా రామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలో సీతా రామ చంద్రస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్4న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. దీంతో ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img