సోమాలియా మీద ఉగ్రవాదుల దాడి లో 20 మంది మృతి చెందారు. రాజధాని మొగాడిషు లో ఇస్లామిక్ ఉగ్రవాదులు దారుణానికి తెగించారు. బాంబులు విసురుతూ హయత్ హోటల్ లో కి దూసుకెళ్లారు. దీంతో 40 మంది గాయపడగా 20 మంది చనిపోయారు. తామే దాడి చేశామని అలఖైదా ప్రకటించింది. ఈ దాడిని భారత్, అమెరికా ప్రభుత్వాలు ఖండించాయి