ఇదే నిజం, నాగార్జునసాగర్: ఈపీఎస్ 95 సాధించేందుకు కృషి చేస్తామని ఈపీఎస్ 95 సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాందాస్ పేర్కొన్నారు. గురువారం ఆయన నాగార్జునసాగర్ లో మీడియాతో మాట్లాడుతూ .. ఈపీఎస్ సాధించేందుకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశాలకు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ , జనరల్ సెక్రటరీ రామిరెడ్డి, కమిటీ సభ్యులు బాలకృష్ణ రఘునాథ్ రెడ్డి మహేశ్ తదితరులు పాల్గొన్నారు