Homeజిల్లా వార్తలుEPS 95 సాధించేందుకు కృషి చేస్తాం

EPS 95 సాధించేందుకు కృషి చేస్తాం

ఇదే నిజం, నాగార్జునసాగర్: ఈపీఎస్ 95 సాధించేందుకు కృషి చేస్తామని ఈపీఎస్​ 95 సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాందాస్​ పేర్కొన్నారు. గురువారం ఆయన నాగార్జునసాగర్ లో మీడియాతో మాట్లాడుతూ .. ఈపీఎస్​ సాధించేందుకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశాలకు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ , జనరల్ సెక్రటరీ రామిరెడ్డి, కమిటీ సభ్యులు బాలకృష్ణ రఘునాథ్ రెడ్డి మహేశ్​ తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img