ఇదే నిజం, నాగార్జునసాగర్: సూర్యాపేట జిల్లా త్రిపురారంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో ఎడ్ల రామయ్య, శ్రీనివాస్ విజయం సాధించారు. పైలాన్ కాలనీలో కృష్ణ క్లబ్ తరఫున పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో త్రిపురారం బ్యాడ్మింటన్ అసోసియేషన్ పై నాగార్జున సాగర్ కు చెందిన కృష్ణ క్లబ్ జట్టు
విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచి ప్రధమ బహుమతి కింద 5016 రూపాయలు కైవసం చేసుకుంది.