Homeహైదరాబాద్latest Newsపాఠశాలకు పూర్వ విద్యార్థుల విరాళం

పాఠశాలకు పూర్వ విద్యార్థుల విరాళం

ఇదేనిజం, డోర్నకల్: మహబూబాబాద్​ జిల్లా మన్నెగూడెం గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థిని రెడ్డి కల్పన సోమవారం ముల్కలపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్​ పాఠశాలకు రూ. 10వేలు, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు రూ. 30 వేలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ రావు, బంతిరాం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img