Homeహైదరాబాద్latest NewsBREAKING: మరోసారి రాష్ట్రంలో IAS అధికారుల బదిలీ..

BREAKING: మరోసారి రాష్ట్రంలో IAS అధికారుల బదిలీ..

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఈరోజు మరో ఆరుగురు ఐఏఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: వారికి.. తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..

SC అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్, పశుసంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్ కుమార్, వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా టీ. వినయ్ కృష్ణారెడ్డి, రోడ్లు భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీష్​, టీఎస్ ఐఆర్డీ సీఈవో గా కాత్యాయని దేవి, గనుల శాఖ డైరెక్టర్ లుగా సుశీల్ కుమార్ లను నియమించింది.

ఇది కూడా చదవండి: ఇప్పుడు రూపాయి లేకుండా అయోధ్యకు వెళ్లండి.. ఇలా..

Recent

- Advertisment -spot_img