Homeహైదరాబాద్latest Newsఓటు వేయకుంటే చచ్చిపోతా.. గవర్నర్ ఫైర్..

ఓటు వేయకుంటే చచ్చిపోతా.. గవర్నర్ ఫైర్..

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లోని జేఎన్టీయూలో జరిగిన నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు.

ఇది కూడా చదవండి: వారికి.. తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై గవర్నర్ మండిపడ్డారు. ఎన్నికల కమిషనల్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను ఎవరూ ఒత్తిడికి గురి చేయొద్దని.. ఓటు అనేది ప్రధానం ఆయుధం… ప్రజాస్వామ్యం బతకాలంటే ఓటు వేయాలని గవర్నర్ పేర్కొన్నారు.

రైతుబంధుపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. వారికి మాత్రం ఫిబ్రవరిలోనే..

Recent

- Advertisment -spot_img