ఇదేనిజం, మల్కాజగిరి: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుతో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమావేశమ్యారు. నేరేడ్ మెంట్ లోని కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ సుధీర్ బాబును ఎమ్మెల్యే కలిశారు. గత డిసెంబర్ నెలలో టెక్నాలజీ ఉపయోగించి ఎమ్మెల్యే ఫోన్ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ పై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు.