Homeహైదరాబాద్latest Newsరాచకొండ కమిషనర్​తో ఎమ్మెల్యే మర్రి భేటీ

రాచకొండ కమిషనర్​తో ఎమ్మెల్యే మర్రి భేటీ

ఇదేనిజం, మల్కాజగిరి: రాచకొండ కమిషనర్​ సుధీర్​ బాబుతో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​ రెడ్డి సమావేశమ్యారు. నేరేడ్ మెంట్​ లోని కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్​ సుధీర్​ బాబును ఎమ్మెల్యే కలిశారు. గత డిసెంబర్ నెలలో టెక్నాలజీ ఉపయోగించి ఎమ్మెల్యే ఫోన్ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ పై చర్యలు తీసుకోవాలని కమిషనర్​ ను కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

Recent

- Advertisment -spot_img