Homeహైదరాబాద్latest Newsనాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతు పనులనుపరిశీలించిన కేఆర్ఎంబీ అధికారులు

నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతు పనులనుపరిశీలించిన కేఆర్ఎంబీ అధికారులు

ఇదే నిజం, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతుల పనులను కేఆర్ఎంబీ అధికారులు వరలక్ష్మి, మల్లికార్జునరావు పరిశీలించారు. ప్రతి సంవత్సరం వానాకాలానికి ముందు డ్యాం మరమ్మతులు పనులు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆంధ్ర సరిహద్దు వద్ద ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో కేఆర్ఎంబీ జోక్యంతో మరమ్మత్తులు చేపడుతున్నారు. కేఈఆర్ఎంబీ అధికారులతో పాటు నీటిపారుదల శాఖ ఏఈ కృష్ణయ్య, డీ సుదర్శన్ రావు, డ్యాం భద్రతా ఎస్పీఎఫ్ అధికారులు ఆర్ఐ భాస్కర్ రెడ్డి, ఎస్సై విజయ్ కుమార్, ఏఎస్సై పుల్లయ్య తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img