ఇదేనిజం, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాశ్నగర్ డివిజన్ పరిధి సాయిబాబానగర్లో శ్రీనల్ల పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహరెడ్డి, మాజీ కార్పొరేటర్ సురేశ్రెడ్డి ముఖ్యతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వెంకట్రెడ్డి, రాజిరెడ్డి, సూర్యకాంత్, ఇంద్రారెడ్డి, కుశల్రావు, గజ, సంగమేష్, భరత్, నాగదీప్, నాగరాజు, పొల్కం విగ్నేష్ ముదిరాజ్, విజయందర్రెడ్డి, దగర రమేశ్, సంజుకుమార్, మహేశ్పటేల్, రాములు, నాగరాజు పాల్గొన్నారు.