Homeహైదరాబాద్latest Newsగర్భిణులకు అవగాహన

గర్భిణులకు అవగాహన

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా గర్భిణుల అవగాహన కల్పించారు. గర్భధారణ అనంతరం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. రక్తహీనత నివారణ కోసం ఏం చేయాలి తదితర విషయాలపై ఐసీడీఎస్​ సూపర్​ వైజర్​ మమత ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రతి రోజు ఆహారంలో చిరుధాన్యాలు, పప్పు దినుసులు, పండ్లు, పాలు, గుడ్లు భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమములో ఐసీడీఎస్ సూపర్​ వైజర్​ మమత, అంగన్వాడీ టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img