దిల్లీ : దిల్లీ సీఎం అరెస్టు కేసులో మరో ట్విస్ట్. కేజ్రీవాల్ తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. రిమాండ్ పిటిషన్ తో క్లాష్ అవుతుందని విత్డ్రా చేసుకున్నట్లు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. మొదటగా రిమాండ్ పిటిషన్ పై పోరాడతామన్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా దిల్లీలో ఘర్షణ వాతావరణం నెలకొంది.