Homeహైదరాబాద్latest Newsలోక్‌సభ ఎన్నికలకు రెండో నోటిఫికేషన్ విడుదల

లోక్‌సభ ఎన్నికలకు రెండో నోటిఫికేషన్ విడుదల

లోక్‌సభ ఎన్నికలకు రెండో నోటిఫికేషన్ విడుదల అయింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్థానాలకు నోటిఫికేషన్. 88 ఎంపీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు. ఏప్రిల్ 4 వరకు గడువు. ఏప్రిల్ 26 న రెండో దశ పోలింగ్ జరగనుంది. జమ్మూ కశ్మీర్ లో ఏప్రిల్ 6న, మిగతా 11 రాష్ట్రాల్లో ఏప్రిల్ 5న నామినేషన్లు పరిశీలించనున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.

Recent

- Advertisment -spot_img