Homeహైదరాబాద్latest Newsమద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌లో రెచ్చిపోయిన వ్యక్తి

మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌లో రెచ్చిపోయిన వ్యక్తి

BREAKING : కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఓ మందుబాబు రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ఏకంగా పీఎస్‌లోనే వీరంగం సృష్టించాడు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాడు. మద్యం తాగి దాడి చేస్తున్నాడని కుమారుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో.. మద్యం మత్తులో ఉన్న రవిని పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు. మరి మత్తు దిగిన తర్వాత సార్ పరిస్థితి ఎలా ఉంటుందో, పోలీసులు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో కామెంట్ చేయండి.

Recent

- Advertisment -spot_img