మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సవాల్ విసిరారు. లోక్సభ ఎన్నికలను రెఫరెండంగా తీసుకోవాలని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతే పార్టీ రద్దు చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. చవటలు, దద్దమ్మలు అని మాట్లాడుతున్న ఆయన ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎలా చేశారని మండిపడ్డారు.