యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి భక్తులు భారీ సంఖ్యలో కానుకలు సమర్పించుకున్నారు. భక్తులు స్వామికి నగదు రూపంలో రూ. 3,93,88,092 సమర్పించుకున్నారు. బంగారం 174 గ్రాములు, వెడి 7 కిలోలు సమర్పించారు. ఈ ఆదాయం 35 రోజుల్లోనే వచ్చిందని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు.