Homeహైదరాబాద్latest NewsStock market: స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. లాభాల్లో ముగిసిన సూచీలు..

Stock market: స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. లాభాల్లో ముగిసిన సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం నాటి నష్టాల నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ 2,303.19 పాయింట్లు పెరిగి 74,382.24 వద్ద, నిఫ్టీ 735.80 పాయింట్లు లాభపడి 22,620.30 వద్ద ఉన్నాయి. BPCL, L&T మినహా మిగిలిన అన్ని షేర్లు సెన్సెక్స్, నిఫ్టీలలో లాభాలో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు పెరిగి 83.37 వద్ద ముగిసింది.

Recent

- Advertisment -spot_img