ఇదేనిజం, రాయికల్: PRTU TS జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా అవార్డుల కార్యక్రమం లో పదవ తరగతి ఫలితాల్లో 100% సాధించిన ZPHS కొత్తపేట మండల్ రాయికల్ ప్రధానోపాధ్యాయులు బి వేణుగోపాల్ రావు ని సన్మానిస్తున్న శాసన మండలి సభ్యులు కూర రగోత్తం రెడ్డి, PRTUS నాయకులు, వివిధ శాఖల ఉపాధ్యాయులు, మొదలగునవారు పాల్గొన్నారు