Homeహైదరాబాద్latest Newsబక్రీద్ సందర్భంగా సిఐ రామ్ నర్సింహారెడ్డి సూచనలు

బక్రీద్ సందర్భంగా సిఐ రామ్ నర్సింహారెడ్డి సూచనలు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్ట ణంలో బక్రీద్ సందర్భంగా ధర్మపురి సీఐ రామ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో హిందూ ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించి బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను పర్మిషన్ లేకుండా కట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గోవులను కట్ చేసే ముందు వెటర్నరీ డాక్టర్ పర్మిషన్ తీసుకొని కోయాలి అని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఎస్సై పి ఉదయ్ కుమార్ మునిసిపల్ ఇన్చార్జి కమిషనర్ గంగాధర్ వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ ప్రశాంత్ పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది హిందూ ముస్లిం నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img