Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి: కేటీఆర్

సీఎంగా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఎలాంటి మతకలహాలు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ఎక్స్ ద్వారా విమర్శించారు. గతంలో ఎన్నడూ మత కలహాలు లేని మెదక్ పట్టణం ఇప్పుడు అస్తవ్యస్తంగా మారడం నిజంగా సిగ్గుచేటని అన్నారు. మెదక్ లో జంతువధ విషయంలో జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలను ఆయన షేర్ చేశారు.

Recent

- Advertisment -spot_img