కరీంనగర్ జిల్లాలోని ఎల్ఏండీ రిజర్వాయర్ వద్దకు సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది. కూతురు సెల్ఫీ తీసుకుంటా నీటిలో జారిపడగా.. ఆమెను రక్షించే క్రమంలో తండ్రి తనువు చాలించాడు. మృతుడిని విజయ్ కుమార్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.