రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్లో అర్ధరాత్రి అసభ్యకర (ముజ్రా) పార్టీ ఘటన వెలుగు చూసింది. కొందరు యువతీ, యువకులు అందులో పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఫామ్హౌస్పై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న ఏడుగురు యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.