తెలంగాణలో గ్రూప్-2 డిసెంబర్కు వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. ఆగస్ట్ 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే డిసెంబర్కు వాయిదా వేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ కారణంగా గ్రూప్-2 వాయిదా వేసినట్లు సమాచారం.
తెలంగాణలో గ్రూప్-2 డిసెంబర్కు వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. ఆగస్ట్ 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే డిసెంబర్కు వాయిదా వేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ కారణంగా గ్రూప్-2 వాయిదా వేసినట్లు సమాచారం.