Homeహైదరాబాద్latest Newsనెలకు రూ. 3,000 పెన్షన్.. ఈ కేంద్ర ప్రభుత్వం స్కీమ్ గురించి మీకు తెలుసా..?

నెలకు రూ. 3,000 పెన్షన్.. ఈ కేంద్ర ప్రభుత్వం స్కీమ్ గురించి మీకు తెలుసా..?

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమయోగి మంధన్ యోజన (PM-SYM) అనే పథకం ప్రవేశపెట్టింది. వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు.. ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు కట్టాల్సి ఉంటుంది. దీని కింద 60 ఏళ్లు నిండిన తర్వాత లబ్ధిదారులు రూ. 3000 పెన్షన్ పొందవచ్చు. లబ్ధిదారులు మరణిస్తే, లబ్దిదారుని జీవిత భాగస్వామికి 50% పెన్షన్ రూపంలో పొందొచ్చు. ఈ https://maandhan.in/ లింక్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img