Homeజిల్లా వార్తలువినాయకునికి ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్న మంటపల నిర్వాకులు భక్తులు

వినాయకునికి ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్న మంటపల నిర్వాకులు భక్తులు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రులు పురస్కరించుకొని వినాయకునికి ప్రత్యేక పూజలు శివాజీ యూత్ నిర్వాహకులు భక్తులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులను పురస్కరించుకొని వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా వినాయకుని ప్రతిష్టించుకొని ప్రత్యేక పూజలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేపడుతూ చివరి రోజున అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని ఆ విగ్నేశిని కృపా కటాక్షాలు అందరిపై ఉండి పాడిపంట పాడిపంటలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడు గణనాథా మొక్కలు మొక్కారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు చిప్పలపల్లి ముస్తాబాద్ మార్కండేయ పద్మశాలి సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img