Homeహైదరాబాద్latest Newsఆ రాష్ట్రాల్లో ఎన్నికలు.. కాంగ్రెస్ పరిశీలకులుగా తెలంగాణ నేతలు

ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు.. కాంగ్రెస్ పరిశీలకులుగా తెలంగాణ నేతలు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది. మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో రాష్ట్రమంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క ఉన్నారు. జార్ఖండ్క తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో పాటు సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని నియమించారు.

Recent

- Advertisment -spot_img