Homeహైదరాబాద్latest News6Gలో భారత్‌ అగ్రగామిగా నిలిచేలా అడుగులు.. టెస్టింగ్ దశలో ఉన్న ఓ ఫొటో వైరల్..!

6Gలో భారత్‌ అగ్రగామిగా నిలిచేలా అడుగులు.. టెస్టింగ్ దశలో ఉన్న ఓ ఫొటో వైరల్..!

టెలికమ్యూనికేషన్ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు చేసే దిశగా
IIT మద్రాస్‌ అడుగులు వేస్తోంది. 6G ట్రయల్స్ కోసం టెస్ట్ బెడ్ యూనిట్‌ను ప్రారంభించింది. ఇందులో 6397MBPS ఇంటర్నెట్ స్పీడ్‌తో టెస్టింగ్ దశలో ఉన్న ఓ ఫొటో వైరలవుతోంది. 2030 నాటికి 6G టెక్నాలజీలో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. భారత్ 6G విజన్‌ స్తోమత, సుస్థిరత, సర్వవ్యాప్తి అనే మూడు సూత్రాలతో పనిచేస్తోంది.

Recent

- Advertisment -spot_img