Homeహైదరాబాద్latest Newsరైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రైతు భరోసా అప్పుడే..!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రైతు భరోసా అప్పుడే..!

రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో రైతు భరోసా కింద ఎకరానికి రూ.7,500 ఇవ్వనున్నట్లు తెలిపింది. అలా ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 ఇస్తామన్నారు. అందువల్ల 2025 మార్చి 31 లోపే రైతులకు రైతు భరోసా కింద 2 విడతల్లో ఎకరానికి రూ.7,500 చొప్పున వస్తుంది. ఐతే.. దీనికి డేట్ ఇంకా చెప్పలేదు. ఈ మాత్రం పాజిటివ్ న్యూస్ రావడం మంచి విషయమే.

Recent

- Advertisment -spot_img