Homeహైదరాబాద్latest Newsపసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు..

పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు..

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారంతో పోలిస్తే.. శనివారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 10 పెరగడంతో రూ. 72,410 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 10 పెరిగి.. రూ. 78,990 కి చేరుకుంది. అదే విధంగా కిలో వెండి ధర రూ. 100 పెరిగి.. రూ. 1,05,100 గా కొనసాగుతుంది.

Recent

- Advertisment -spot_img