Homeహైదరాబాద్latest Newsరాంచీలో రాహుల్ గాంధీని కలిసిన భట్టి విక్రమార్క

రాంచీలో రాహుల్ గాంధీని కలిసిన భట్టి విక్రమార్క

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాహుల్ గాంధీని కలిశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికలను భట్టివిక్రమార్క పరిశీలకుడిగా ఉన్నారు. దీంతో అయన రాంచీలో ఉన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు రాంచీ చేరుకున్నారు. రాహుల్ గాంధీకి భట్టివిక్రమార్క శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.భారత కూటమిలో భాగమైన కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.

Recent

- Advertisment -spot_img