Half day schools : రంజాన్ మాసం సందర్భంగా రేపటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఒంటిపూట బడులను (Half day schools) నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.