తెలుగు సినీ నటుడు శ్రీతేజ్పై యువతీ ఫిర్యాదు చేసింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు నటుడు శ్రీతేజ్పై కేసు నమోదు చేసారు. అయితే అల్లుఅర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో శ్రీతేజ్ కీలక పాత్రలో నటించాడు. అంతకముందు ‘వంగవీటి’, ‘లక్ష్మీ’s NTR’, ‘నారప్ప’ వంటి సినిమాల్లో శ్రీతేజ్నటించాడు.