Homeహైదరాబాద్latest Newsపెను విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 90 మందికి పైగా మృతి.. 50 మందికి తీవ్ర...

పెను విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 90 మందికి పైగా మృతి.. 50 మందికి తీవ్ర గాయాలు..!

నైజీరియాలో పెను విషాదం చోటు చేసుకుంది. జిగావా రాష్ట్రంలో పెట్రోల్ ట్యాంకర్ పేలింది. దీంతో 90 మందికి పైగా మృతి చెందారు. మరో 50 మందికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img