Homeహైదరాబాద్latest Newsబీజేపీ అద్వ్యర్యంలో చేర్యాలలో భారీ బైక్ ర్యాలీ

బీజేపీ అద్వ్యర్యంలో చేర్యాలలో భారీ బైక్ ర్యాలీ

ఇదేనిజం, చేర్యాల టౌన్: భువనగిరి పార్లమెంటు మెంటు అభ్యర్థి బురనర్సయ్య గౌడ్ కు మద్దతుగా చేర్యాల పట్టణంలోదాదాపు1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సత్యవర్ధన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మోడీ వైపు చూస్తున్నాయి.భారత్ దేశం దిగుమతి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి ప్రధాని మోదీ అద్వ్యర్యంలో భారత దేశం ఎదిగిందని,కరోన మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడిన దేవుడు మోడీ అని దేశ ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నాడని దేశ ప్రజల ఆరోగ్యం కోసం పది లక్షల రూపాయలు ఆయుష్ మాన్ భారత్, చిరు వ్యాపారులకు ముద్ర లోన్లు ఇచ్చి దేశ ప్రజలను కంటికి రెప్పలా కపడుతున్నాడని కావున ప్రజలు బీజేపీ కి అత్యధిక ఓట్లు వేసి బురనర్సయ్యను గెలిపించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శశిధర్ రెడ్డి,రామదాసు,సంజీవరెడ్డి,సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారణి, జిల్లా ఉపాధ్యక్షుడు బురుగు సురేష్,చేర్యాల పట్టణ అధ్యక్షుడు సత్యవర్ధన్,ఉపాధ్యక్షుడు వేకటేశం,పట్టణ కార్యదర్శి,షాదుల్లా,కాటం సురేందర్ ఇంకా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img