Homeతెలంగాణషాద్‌నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని తల్లీ, కొడుకు మృతి..

షాద్‌నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని తల్లీ, కొడుకు మృతి..

షాద్నగర్ పరిధిలోని నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాయణగుట్టకు చెందిన హాజీరా బేగం(35), అబ్దుల్ రహ్మాన్ (12), మరో కొడుకు ముగ్గురు కలిసి స్కూటీపై షాద్నగర్కు బయలుదేరారు. ఈ క్రమంలో వారు నందిగామకు వద్దకు రాగానే స్కూటీని ఎదురుగా వచ్చిన RTC బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హాజీరా బేగం, అబ్దుల్ రహ్మాన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో బాలుడికి గాయాలయ్యాయి.

Recent

- Advertisment -spot_img