Homeహైదరాబాద్latest NewsALERT: ఈ రెండు జిల్లాల‌ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక..!

ALERT: ఈ రెండు జిల్లాల‌ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక..!

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. గతంలో ఆగిపోయిన డెమో రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. సిగ్నలింగ్ ఆధునికీకరణ పనులు, రైల్వే ట్రాక్ పనులతోపాటు ఇతర నిర్వహణాపరమైన పనులు జరుగుతుండటంతో పదిరోజులుగా రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆ పనులన్నీ పూర్తికావడంతో ఇవి తిరిగి పట్టాలెక్కాయి. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, నిడదవోల మధ్య ఇవి తిరుగుతాయి. గత షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయని అధికారులు తెలియజేశారు.

Recent

- Advertisment -spot_img