Homeహైదరాబాద్latest Newsప్రయాణికులకు అలెర్ట్.. రైళ్ల టైమింగ్స్ లో మార్పులు

ప్రయాణికులకు అలెర్ట్.. రైళ్ల టైమింగ్స్ లో మార్పులు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 94 రైళ్ల టైమ్ టేబుల్లో ఇవాల్టి నుంచి ఈ మార్పులు ఉండనున్నట్లు వెల్లడించింది. ఇందులో తిరుపతి-కాకినాడ, తిరుపతి-ఆదిలాబాద్, లింగంపల్లి-విశాఖ, షాలిమర్-హైదరాబాద్, హైదరాబాద్-తాంబరం సహా పలు రైళ్లు ఉన్నాయి. అలాగే మరికొన్ని రైళ్లకు కొన్ని స్టేషన్లలో కొత్తగా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

Recent

- Advertisment -spot_img