Homeహైదరాబాద్latest Newsఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులపై మౌనం వీడిన అమితాబ్ బచ్చన్

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులపై మౌనం వీడిన అమితాబ్ బచ్చన్

ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ విడాకుల వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఐశ్వర్య రాయ్ గాని, అభిషేక్ గాని స్పందించ లేదు. తాజాగా ఈ పుకార్లపై అమితాబ్ బచ్చన్ మౌనం వీడారు. తన ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో, అమితాబ్ బచ్చన్ ఇలా వ్రాశాడు, “విభిన్నంగా ఉండటానికి మరియు జీవితంలో దాని ఉనికిని విశ్వసించడానికి అపారమైన ధైర్యం మరియు చిత్తశుద్ధి అవసరం .. నేను కుటుంబం గురించి చాలా తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే ఇది అది నా సామ్రాజ్యం. దాని గోప్యతను కాపాడుకుంటాను. ఊహాగానాలు కేవలం ఊహాగానాలు మాత్రమే.. ఇక అసత్య ప్రచారాలు అంటారా అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. కానీ, ధృవీకరణ లేని తప్పుడు ఊహాగానాలు. ఆ వార్తలను ముందుగా ఎలా వెరిఫై చేయాలి అంటూ అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా అవాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారు కొందరు. కానీ, మనం దేని గురించి ఏం చెప్పాలనుకుంటే.. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారి వృత్తిని సవాలు చేయను. సమాజానికి సేవ చేయడానికి వారి ప్రయత్నాన్ని అభినందిస్తానని చెప్పాడు.అమితాబ్ విషయం ఎలా ఉన్నా దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు.

Recent

- Advertisment -spot_img