Homeహైదరాబాద్latest News'SSMB29’ నుంచి అదిరిపోయే అప్డేట్.. 3వేల మందితో భారీ బోట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌..!

‘SSMB29’ నుంచి అదిరిపోయే అప్డేట్.. 3వేల మందితో భారీ బోట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌..!

మహేశ్‌బాబు, రాజమౌళి కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘SSMB29′ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో మే-జూన్‌లో హైదరాబాద్‌లో భారీ సెట్‌లో 3వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో నీటిలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నారు. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌ నేతృత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సాహస కథకు కీరవాణి సంగీతం, విజయేంద్రప్రసాద్‌ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img