Homeహైదరాబాద్latest Newsఅనూహ్య ఘటన.. రన్నింగ్‌లో రెండుగా విడిపోయిన రైలు.. చివరికి

అనూహ్య ఘటన.. రన్నింగ్‌లో రెండుగా విడిపోయిన రైలు.. చివరికి

వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా రన్నింగ్‌లో ఉన్న రైలు రెండుగా విడిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో ఫిరోజ్‌పూర్‌ నుంచి ధన్‌బాద్‌ వెళ్తున్న కిసాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సియోహరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. మొత్తం 21 కోచ్‌లలో ఎనిమిది కోచ్‌లు విడిపోయాయి. గమనించిన అధికారులు మిగతా కోచ్‌లను సియోహరా రైల్వేస్టేషన్‌కు తరలించారు. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Recent

- Advertisment -spot_img