Homeహైదరాబాద్latest Newsపేటీఎం కి మరో బిగ్ షాక్.. 550 కోట్లకు పెరిగిన నష్టం..!

పేటీఎం కి మరో బిగ్ షాక్.. 550 కోట్లకు పెరిగిన నష్టం..!

పేటీఎం బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక సేవల సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నష్టాలు రూ.550 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా 2024 మార్చితో ముగిసిన ఆర్థికసంవత్సరంలో కంపెనీ నష్టం వార్షిక ప్రాతిపదికన రూ.1,776.5 కోట్ల నుంచి రూ.1,422.4 కోట్లకు తగ్గింది. ఆదాయం 25% పెరిగి రూ.9,978 కోట్లకు చేరింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img