Homeహైదరాబాద్latest Newsరేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. పోలీస్ అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపు..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. పోలీస్ అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపు..!

పోలీస్ అమరుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సైలు మరణిస్తే రూ.కోటి, శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్నారు. ఎస్సై, సీఐలు మరణిస్తే రూ.1.25కోట్లు, డీఎస్సీ, ఏఎస్పీలకు రూ.1.50కోట్లు నష్టపరిహారం, శాశ్వత అంగవైకల్యానికి రూ.60లక్షలు చెల్లిస్తామన్నారు. ఎస్పీ, ఐపీఎస్‌లు మరణిస్తే రూ.2కోట్లు, అంగవైకల్యానికి రూ.కోటి ఇస్తామన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img