Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీకి అప్పగింత..!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీకి అప్పగింత..!

ధరణి పోర్టల్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం ఎన్ఐసీకి అప్పగించింది. మూడేళ్ల నిర్వహణకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని ఒప్పందంలో వెల్లడించింది. కాగా, గత ప్రభుత్వ హయాలో ధరణీ పోర్టల్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img