Homeహైదరాబాద్latest Newsప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్‌గా సీనియర్ సిటిజన్ కార్డు..!

ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్‌గా సీనియర్ సిటిజన్ కార్డు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందేందుకు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డును ఇకపై ప్రభుత్వం డిజిటల్‌గా అందించనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ డిజిటల్ కార్డు అందించేలా కొత్తగా సర్వీస్ తీసుకురానుంది. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగే సీనియర్ సిటిజన్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Recent

- Advertisment -spot_img