Homeహైదరాబాద్latest NewsAPSRTC ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారికీ రూ.10 లక్షలు..!!

APSRTC ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారికీ రూ.10 లక్షలు..!!

APSRTC : ఏపీఎస్ఆర్టీసీ (APSRTC ) ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వంశుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రమాద బీమా కల్పిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కాంట్రాక్టర్లు కూడా రూ.లక్ష ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీని కోసం ఒక్కొక్కరికి 499. ఏఎస్సై కింద బీమా అమలు చేయనున్నట్లు యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో, అద్దె బస్సు డ్రైవర్లు, అవుట్‌సోర్స్ డ్రైవర్లు, ట్రాఫిక్ గైడ్‌లు, కౌంటర్లలో బస్సు టిక్కెట్లు బుక్ చేసుకునే సిబ్బంది, ఏసీ బస్సులలో అటెండర్లు, బస్టాండ్‌లు, గ్యారేజీలు, ఆర్టీసీ కార్యాలయాల్లో పనిచేసే స్వీపర్లు మరియు ఇతర ఉద్యోగులందరికీ బీమా వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది.

Recent

- Advertisment -spot_img