Homeహైదరాబాద్latest Newsదొరికినోడికి దొరికినన్ని వజ్రాలు.. ఎగబడుతున్న జనం..ఎక్కడంటే?

దొరికినోడికి దొరికినన్ని వజ్రాలు.. ఎగబడుతున్న జనం..ఎక్కడంటే?

రుతుపవనాల రాక మొదలయ్యింది. ఈ నెల 31వ తేదీ నాటికి అవి కేరళ వద్ద తీరాన్ని తాకనున్నట్లు ఇప్పటికే వాతావరణం కేంద్రం అంచనా వేసింది. ఏపీలో రుతుపవనాల రాకతో పాటు- వజ్రాలు, రంగురాళ్ల అన్వేషణ మొదలయింది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాల అన్వేషణలో పడ్డారు గ్రామస్తులు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో ఈ రెండు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో చిన్నసైజు వజ్రాలు, అత్యంత విలువ ఉండే రంగు రాళ్లు ల‌భిస్తున్న‌ విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img