Homeహైదరాబాద్latest Newsదీపావళి పండుగ సమీపిస్తున్న వేళ.. గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!

దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ.. గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!

దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గోల్డ్ ప్రియులకు వరుసగా షాకులు తగులుతునే ఉన్నాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఆదివారంతో పోలిస్తే.. సోమవారం మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలైన 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 200 పెరిగి.. రూ. 73,000 కి చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.220 పెరిగి.. రూ.79,640 కి చేరుకుంది. ఇంకా కిలో వెండి ధర రూ. 1,00,700 గా కొనసాగుతుంది.

Recent

- Advertisment -spot_img