Homeహైదరాబాద్latest Newsదారుణ ఘటన.. హోటల్‌ కు నిప్పంటించిన అల్లరిమూకలు.. 24 మంది సజీవ దహనం..!

దారుణ ఘటన.. హోటల్‌ కు నిప్పంటించిన అల్లరిమూకలు.. 24 మంది సజీవ దహనం..!

విద్యార్థి సంఘాల ఆందోళనలతో బంగ్లాదేశ్‌‌ అట్టుడుకుతోంది. సైన్యం పాలన కొనసాగుతున్న బంగ్లాలో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జషోర్‌ జిల్లాలో అవామీ లీగ్‌ ప్రధాన కార్యదర్శి షాహిన్‌ చక్లాదర్‌కు చెందిన జబీర్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌కు అల్లరిమూకలు నిప్పు పెట్టాయి. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో బంగ్లాలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 440కి చేరుకుంది.

Recent

- Advertisment -spot_img