మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలి డివిజన్ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ కమ్యూనిటీ హాల్ లో బస్తి దవాఖానాను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, తహసిల్దార్ గీతా, డాక్టర్ రెడ్డి కుమారి, మౌలాలి కార్పొరేటర్ ముంతాజ్ ఫాతిమా, నాయకులు ఆమినుద్దీన్, ప్రేమ్ కుమార్, రాము యాదవ్, మోహన్ యాదవ్, మడిపడిగే జగదీష్ గౌడ్, సాదిక్, సందీప్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు